శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు 1932లో ఒమర్ ఖైయం రుబాయీలను మరియు వాటికి ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ రచించిన ఆంగ్లానువాదాలను సంస్కృతము, అచ్చ-తెలుగు భాషలలోకి అనువదించారు. మూల పాఠము దాని ఆంగ్లానువాదముల తులనాత్మక పరిశోధన ఆ అనువాదాల లక్ష్యము. ఆ బృహద్గ్రంధము అనేక పండిత ప్రశంసలు అందుకుంది. The Hyderabad Bulletin అనే ఆంగ్ల పత్రిక 1937 జనవరి 16న సంపాదకీయంగా ప్రచురించిన సమీక్షను ఈ బ్లాగులో 2010 అక్టోబరు 28న ప్రచురించాము. ఆ గ్రంధాన్ని ప్రశంసిస్తూ శ్రీ నిడదవోలు వేంకటరావు గారు అచ్చ-తెలుగులో రచించిన పద్యాలను ఈ దిగువన ఇస్తున్నాము.
Showing posts with label Nidadavolu Venkata Rao. Show all posts
Showing posts with label Nidadavolu Venkata Rao. Show all posts
Wednesday, August 22, 2018
"రుబాయియత్ అఫ్ ఒమర్ ఖైయం" బృహద్గ్రంధానికి అచ్చ-తెలుగు పద్య ప్రశంస
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు 1932లో ఒమర్ ఖైయం రుబాయీలను మరియు వాటికి ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్ రచించిన ఆంగ్లానువాదాలను సంస్కృతము, అచ్చ-తెలుగు భాషలలోకి అనువదించారు. మూల పాఠము దాని ఆంగ్లానువాదముల తులనాత్మక పరిశోధన ఆ అనువాదాల లక్ష్యము. ఆ బృహద్గ్రంధము అనేక పండిత ప్రశంసలు అందుకుంది. The Hyderabad Bulletin అనే ఆంగ్ల పత్రిక 1937 జనవరి 16న సంపాదకీయంగా ప్రచురించిన సమీక్షను ఈ బ్లాగులో 2010 అక్టోబరు 28న ప్రచురించాము. ఆ గ్రంధాన్ని ప్రశంసిస్తూ శ్రీ నిడదవోలు వేంకటరావు గారు అచ్చ-తెలుగులో రచించిన పద్యాలను ఈ దిగువన ఇస్తున్నాము.
Subscribe to:
Comments (Atom)
